Update : ఏపీ లో తగ్గిన కరోనా కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,409 సాంపిల్స్ ని పరీక్షించగా 38 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2018 పాజిటివ్ కేసు లకు గాను 998 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 975.
