ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,409 సాంపిల్స్ ని పరీక్షించగా 38 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2018 పాజిటివ్ కేసు లకు గాను 998 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 975.
Latest article
రాధేశ్యామ్ కథపై పుకార్లు…పూజా పాత్ర అలాంటిదట..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెడ్గే జంటగా నటిస్తున్న సినిమా "రాధే శ్యామ్". ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది....
ఎన్టీఆర్ కొరటాల సినిమా పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!
ప్రస్తుతం ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండగా...ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా...
రియల్ హీరోకు కరోనా పాజిటివ్…అయినా మీకోసం నేనున్నానంటూ పోస్ట్..!
నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోనూసూద్ పేర్కొన్నారు. డాక్టర్ల సూచన...
తమిళ నటుడు వివేక్ కన్నుమూత..!
ప్రముఖ నటుడు వివేక్ చెన్నై ఆస్పత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. వివేక్ శుక్రవారం గుండెపోటు రావడం తో స్థానిక నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే దానికి ఒకరోజు ముందు గురువారం ఆయన...