ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) :
*8148 సాంపిల్స్ ని పరీక్షించగా 48* మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*55 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.
*కోవిద్ వల్ల ఈస్ట్ గోదావరిలో ఒక్కరు మరణించారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2719 పాజిటివ్ కేసు లకు గాను 1903 మంది డిశ్చార్జ్ కాగా, 57 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 759.