పెద్ద సెలబ్రెటీ కాకపోయినా టిక్ టాక్ చూసేవాళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తి టిక్ టాక్ భార్గవ్. టిక్ టాక్ వీడియోలతో పాపులరిటీ సంపాదించిన భార్గవ్ ఓ యూట్యూబ్ ఛానల్ లోనూ వీడియోలు తీసేవాడు. అయితే తాజాగా భార్గవ్ ఓ మైనర్ బాలికను మోసం చేయడం సంచలనంగా మారింది. కొత్త వలసలకు చెందిన భార్గవ్ అదే ప్రాంతానికి చెందిన బాలిక పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు కలిసి టిక్ టాక్ వీడియోలు తీసేవారు. అయితే చెల్లి అని పిలవడం తో […]
అక్కినేని వారి కోడలు సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సినిమాలో సమంత మొదటి సారి పౌరానిక పాత్రలో నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో ఎన్నో పౌరానిక, సాంఘీక పాత్రలు చేసిన మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలో మోహన్ బాబుకు దుర్వాసన మహర్షి పాత్రను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సినిమాలో హీరోగా దుశ్యంతుని […]
టాలీవుడ్ లోకి మరో మెగా హీరో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తుండగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి దూరపు చుట్టం పవన్ కొణిదెల కూడా రెడీ అయ్యాడు. “కథలో పాత్రలు కల్పితం ” అనే సినిమాతో పవన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఒక మిస్టరీని ఛేదించే కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోంది. పోలీసులు హీరో మధ్య మిగతా కథ సాగుతుంది. ఇప్పటికే సినిమా నుండి […]
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన యువతికి, మరిపెడ మండలం గుండెపుడి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. కాగా, పెళ్లి సామగ్రి కొనుగోలు సమయంలోనే వరుడు నచ్చలేదని, పెళ్లి చేసుకోనని తేల్చి యువతి తల్లిదండ్రులకు చెప్పినా బలవంతంగా ఒప్పించారు. గురువారం మరిపెడలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ముహూర్తం ఉండగా వధువు డయల్ 100కు ఫోన్ చేసింది. వధూవరులు పీటల మీద కూర్చునే సమయానికి పోలీసులు మండపానికి చేరుకున్నారు. యువతిని స్టేషన్కు […]
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో యూట్యూబ్ మరియు జిమెయిల్ వెబ్సైట్లు డౌన్ అయ్యాయి. గూగుల్ duo, గూగుల్ మ్యాప్స్, గూగుల్ డాక్స్, గూగుల్ ప్లే మరియు గూగుల్ మీట్ పూర్తిగా క్షీణించాయి మరియు జిమెయిల్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తోంది. ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో, యునైటెడ్ స్టేట్స్ మరియు మరికొన్ని దేశాలలో కూడా Gmail మరియు Youtube సేవలు పనిచేయడం లేదు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిద్19 కు ఎదురు నిలబడి ‘ఫ్రంట్ లైన్ వారియర్స్ ‘ అంటూ నిరంతరం అప్డేట్స్ అందించిన మీడియా రంగంలో ఇప్పుడు అలజడి మొదలు అయ్యింది.. ఇప్పటి వరకు మీడియా సర్కిల్ లో పాజిటివ్ కేసులు లేవు.. కానీ గడచినా వారం నుంచి ఎక్కువ అయ్యాయి.. ETV కెమెరామెన్ , ABN టెక్నీషియన్ , 10టీవీ లో ఇద్దరు కెమెరామెన్స్ కు , ఒక MAHA TV రిపోర్టర్ కు , ఎన్టీవీ లో రిపోర్టర్ కు ఇప్పటికే పాజిటివ్ […]
కరోనా లాక్ డౌన్ తో అడవుల్లో ఉండాలిసిన వన్య ప్రాణులు జన సంచార ప్రదేశాలకు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద చిరుత NH7 మెయిన్ రోడ్ పై కూర్చొని ఉంది. చిరుత కు గాయాలు కావడంతో ఎటు వెళ్ళని పరిస్థితి లో హైవేపై ఉంది దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు, సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు చిరుత ఉన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువైపుల రోడ్లను బ్లాక్ చేసిన ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతని పట్టుకునేందుకు […]
ఈ రోజు సచిన్ 47వ పుట్టిన రోజు , లాక్ డౌన్ కారణంగా సచిన్ పుట్టిన రోజు దూరంగా ఉన్న అభిమానులు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి విష్ చేశారు. అలాగే దేశంలోని ప్రముఖులు సచిన్ కు విషెస్ చేస్తూ సచిన్ తో ఉన్న అనుబంధాన్నిపంచుకున్నారు.
భారత్ దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 107గా ఉండగా.. తాజాగా కేంద్రం ప్రకటించిన విరాల ప్రకారం అది 114కు చేరింది. అంటే, నిన్నటి నుంచి అదనంగా మరో ఏడు పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇక రాష్ట్రాల వారిగా చుస్తే .. మహారాష్ట్రలో ఈ సంఖ్య 32గా ఉండా.. […]
ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రమైన తిరుమల ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది. అయితే ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి చెందకుండా దేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది , అందులో భాగంగా భక్తులు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా ముప్పు భక్తుల దరి చేరకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాధి భక్తులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసి.. రసాయనాలను స్ప్రే చేశారు. […]
కరోనా ఎఫెక్ట్ జనజీవనం మీద చాల ప్రభావం చూపుతుంది.. ఇప్పుడు ఐపీఎల్ మీద కూడా ఈ కరోనా ఎఫెక్ట్ పడేలా ఉంది.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు.. ఈ దేశానికీ ఆ దేశానికీ మధ్య వీసా కాన్సలాషన్స్.. మన దేశానికీ ఇరాన్, ఇటలీ, సౌత్ కొరియా దేశాలు కు ఇచ్చిన వీసాలు అన్ని కాన్సుల్ చేసింది భారత్ ప్రభుత్వం. ఇప్పటికే 28 కేసులు నమోదు కాగా.. ఇంకా వేదేశీయులు మన దేశం లోకి వస్తే కష్టమే.. ఇలాంటి […]