ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ పై ఇన్కం టాక్స్ అధికారుల దాడులు

ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ ఇంటితో పాటు ఆయన పరిశ్రమల్లో ఇన్కం టాక్స్ అధికారుల దాడులు. హైదరాబాద్లోని పలు వ్యాపార స్థావరాలపై ఏకకాలంలో ఐటీ అధికారుల దాడులకు
రఘునాథ్ మిత్తల్ వ్యాపార లావాదేవీలు, ఆస్తులుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు సోదాలు. సోదాల్లో రఘునాథ్ మిత్తల్కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్లు లెక్కల్లో తేలని ఆస్తులను గుర్తించిన అధికారులు .
ఆదిలాబాద్కు చెందిన రఘునాథ్ మత్తల్కు సంబంధించి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నప్పటికీ.. ఆయా చోట్ల ఐటీ దాడుల