మాకు రాజకీయ భిక్ష పెట్టింది జూ . ఎన్టీఆర్

  • Written By: Last Updated:
మాకు రాజకీయ భిక్ష పెట్టింది జూ . ఎన్టీఆర్

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షం అయిన టీడీపీ లో అనేక మార్పులు జరుగుతున్నాయి . టీడీపీ లో గెలిచినా నాయకులు పార్టీకి , ఎమ్మెల్యే పోస్టులకు రాజీనామా చేసి మరీ పార్టీ మీద అనేక ఆరోపణలు , విమర్శలు చేస్తున్నారు . చంద్రబాబు , లోకేష్ టార్గెట్ అంటూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు .

వల్లభనేని వంశీ , కొడాలి నాని దేవినేని అవినాష్ ఈ ముగ్గురు ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీ నుండి వైస్సార్సీపీ లోకి వెళ్ళినవాళ్ళు , వీళ్ళు చేసిన విమర్శలు అన్ని ఇన్ని కాదు .

అయితే కొడాలి నాని కి ఎన్టీఆర్ తో మంచి స్నేహ బంధం ఉంది ఎప్పటినుండో , ఎన్టీఆర్ కుటుంబం తనకి రాజకీయ భిక్ష పెట్టిందని , ఎన్టీఆర్ లేకపోతే నాకు ఈ జీవితం లేదని అన్నారు . ఇంకా ఎన్టీఆర్ వల్లే ఈ స్థాయి లో ఉన్నన్నారు . 

follow us