ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) :
*11,357 సాంపిల్స్ ని పరీక్షించగా 66 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసు లకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727.