రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ విరాళం..ఎంతంటే.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.30లక్షల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మత్కడుతూ…దేశం నలుమూలల నుండి రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని అన్నారు. పవన్ ఇప్పుడు తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు. జనసేన పార్టీ నుండి ఇతర నేతలు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా మందిర నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ట్రస్ట్ కు అందించారు.
డోనేషన్ ఇస్తున్న సమయంలో పవన్ శ్రీరాముడిపై ఆయనకు ఉన్న భక్తిని చాటుకున్నారు. రాముడు ధర్మానికి ప్రతిరూపమని అన్నారు. రాముణ్ణి ఆదర్శంగా తీసుకునే భారత్ ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైనా నిలదొక్కుకోగలుగుతుందని అన్నారు. భారత్ అన్ని కులాల వారు, మతాల వారు కలిసి కట్టుగా ఉండే దేశమమని అన్నారు. ఇక నటుడిగా పవన్ టాలీవుడ్ నుండి మొదట విరాళం ఇచ్చారు.
Tags
Related News
రాహుల్ తో కలిసి బిజెపి ఫై నిప్పులు చెరిగిన కమల్ హాసన్
3 months ago
‘యువ శక్తి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్న జనసేనాధినేత
4 months ago
పిక్ టాక్ : పంచకట్టులో వకీల్ సాబ్
2 years ago
రామమందిర నిర్మాణం: ప్రణీత రూ. లక్ష విరాళం
2 years ago
పవన్ ఆ పని చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు
2 years ago