జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవడం, వాటికీ భరోసా ఇవ్వడం చేసారు. ఇక ఇప్పుడు ‘యువశక్తి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. జనవరి 12న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన టెస్ట్ కు తగ్గట్లు ప్రచార రథాన్ని సిద్ధం చేసారు. దీనికి వారాహి అనే పేరు పెట్టారు. కాగా ఈ వారాహి పిక్స్ బయటకు వచ్చిన దగ్గరి నుండి వైస్సార్సీపీ నేతలు వారాహి కలర్ ఫై పలు అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నారు. మిలిటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ వైస్సార్సీపీ నేతలు ప్రశ్నించడం […]
మైండ్స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మెట్రో మార్గానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్స్పేస్ వద్ద శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..వైసీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసారు. దీనికి వారాహి అనే పేరు పెట్టడం జరిగింది. తాజాగా ట్రయిల్ రన్ వేసిన పవన్ దానికి సంబదించిన వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అయితే వారాహి రంగు ఫై వైసీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వివాదం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు […]
YSRTP అధినేత వైస్ షర్మిల ..తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలిసి టిఆర్ఎస్ పార్టీ తీరు ఫై పిర్యాదు చేసింది. గత కొద్దీ రోజులుగా షర్మిల ప్రజా యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాలో యాత్ర చేపట్టి..అక్కడి అధికార పార్టీ నేతల ఫై విమర్శలు చేసింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సం పేట లో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫై పలు విమర్శలు చేయడం […]
గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో ఐటీ, ఈడీ రైడ్స్ కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ నేతలే టార్గెట్ అన్నట్లు సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి గంగుల గురువారం ఢిల్లీ ఈడీ ముందు హాజరుకాగా..రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డి కి సంబదించిన ఆస్తులపై సోదాలు జరిపారు. మల్లారెడ్డి తో పాటు ఆయన కుమారులు , అల్లుడు , బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి తో పాటు కుమారులు , అల్లుడు […]