“గ్రేటర్ రాయలసీమలో రాజధాని”.. కొత్త డిమాండ్

వైస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుండి రాజధాని పనులు నత్త నడక నడిచాయి , మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్ర ప్రదేశ్ కి మూడు రాజధానులని వైస్ జగన్ తెలియజేసారు , దీనితో అమరావతి ఏ రాజధాని ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళనకు దిగారు .
ఇది కాక కొత్తగా రాయలసీమకి చెందిన సీనియర్ నేతలు వైస్ జగన్ కి ఏకంగా లేఖ ద్వారా వాళ్ళ డిమాండ్ తెలియజేసారు , గతంలో ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉండాలన్న ఉదేశంతో కర్నూలు రాజధానిని త్యాగం చేశామని.. త్యాగాలను గుర్తించి ఇప్పటికైనా.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని వైస్ జగన్ కి లేఖ రాశారు, లేఖ లో వైస్సార్సీపీ కి చెందిన ఎమ్మెల్యే ల పేర్లు ఉండటం గమనార్హం .
Tags
Related News
జగన్ నిర్నయం పై ఎంతో సంతోషంగా ఉంది : చిరంజీవి
2 years ago
జగన్ ను కలవబోతున్న టాలీవుడ్ పెద్ధ తలకాయలు
3 years ago
జగన్ కి సామాజిక వర్గం లేదా.. ?
3 years ago
ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు, గవర్నర్ కు ఎలక్షన్ కమిషనర్ రిపోర్ట్
3 years ago
మూడు రాజధానులపై రేపే ఆర్డినెన్స్..!?
3 years ago