ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన ఒప్పందం కుదుర్చుకుని సినిమా చేయలేదని దాంతో ప్రస్తుతం చేస్తున్న “అంటే సుందారినికి” సినిమాను పక్కన పెట్టి తనతో సినిమా పూర్తి చేయాలనీ ఫిర్యాదు చేసాడు. అంటే ఎవరు సుందరానికి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దాంతో తన సమస్య పరిష్కారం అయ్యాకనే ఈ సినిమా ముందుకు వెళ్లాలని అన్నారు. వివేక్ ఆత్రేయ డెబ్యూ మూవీ “మెంటల్ మదిలో” సినిమాను రాజ్ […]