విశాఖపట్నం కొత్త రాజధాని అని ప్రచారం బాగానే సాగుతుంది.. కానీ ముఖ్య మంత్రి మాత్రం ఇంకా కాపిటల్ గా అనౌన్స్ చేయలేదు.. అయితే విశాఖ పంట మాత్రం పండింది. ఏకంగా ఏడు జీవో లు జారీచేసింది ప్రభుత్వం.. 394 .50 కోట్లు విలువైన అభివృధి పనులు చేయడానికి అనుమతులు జారీ చేసింది..వివరాల్లోకి వెళ్తే : బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ 22. 50 కోట్లు .. ఖైలాసగిరి ప్లానిటోరియం అభివృద్ధి కోసం 37 కోట్లు.. సిరిపురం జంక్షన్ లో […]