ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదన్న సీఎస్ ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని లేఖలో కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని నియంత్రణ చర్యలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటోందని సీఎస్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్ట వచ్చని సూచన చేశారు. పోలింగ్ రోజున జనం గుమికూడకుండా […]
బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో.. మూడు రాజధానులే ఎజెండా కానుంది. విధానపరంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం.. అమలు చేయడానికి అనేక చిక్కులు వస్తూండటంతో… అంతిమంగా.. గట్టి నిర్ణయం తీసుకోవాలని.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారు. ఆయన “ఆర్డినెన్స్” అనే ఆప్షన్కు ఓటేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శాసనమండలిలో బిల్లులు ఉన్నాయి. సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఆ మేరకు చైర్మన్కు మండలి కార్యదర్శితో లేఖ కూడా రాయించింది. ఇప్పుడు… […]
కేంద్రం నిన్నటి రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, మత్స్య పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా ఉన్నది. అయితే, రాష్ట్రాలకు పెద్దగా ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించలేదు. ప్రత్యేక ప్రాజెక్టులను కేటాయించలేదు. ఈ బడ్జెట్ పై వైకాపా ప్రభుత్వం ఫైర్ అయ్యిన సంగతి తెల్సిందే. అటు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కానీ, వైకాపా పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం […]
శాసన మండలిని రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక, జగన్ కేబినెట్లోని మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వ్యవసాయరంగానికి సంబంధించిన కొన్ని కీలక శాఖలను ఒకే మంత్రిత్వశాఖ కిందకు తీసుకువచ్చింది. దీంట్లో భాగంగానే మంత్రి మోపిదేవి వద్ద ఉన్న మార్కెటింగ్శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వద్దనున్న ఫుడ్ ప్రాససింగ్ […]
ప్రజలు ఎన్నుకునే సభను శాసనసభ అంటారు. అయితే, ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఎన్నుకునే సభను శాసనమండలి అంటారు. పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభ ఉన్నట్టుగానే రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండలి రెండు ఉంటాయి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇవి ఉండకపోవచ్చు కూడా. అవసరాన్ని బట్టి వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే, ఇప్పుడు జగన్ కు శాసనమండలిలో ఇబ్బందులు ఎదురౌతున్న సంగతి తెలిసిందే. మొన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కు సంబంధించిన బిల్లును అడ్డుకున్న సంగతి తెలిసిందే. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య బీజేపీ పార్టీ తో టై అప్ చేసుకున్నారు.. అలానే ఈ రోజు అయన పింక్ రీమేక్ షూటింగ్ లో పాల్గొన్నారు.. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ప్లాన్ అఫ్ యాక్షన్ బాగుంది.. కానీ పవన్ కళ్యాణ్ ప్రజలకి చెప్పింది ఇది కాదు కదా.. పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ లకు సపోర్ట్ అందించినప్పుడు.. ఆ ఎలక్షన్ లో వాళ్ళు సరిగ్గా పాలించలేదటూ బీజేపీ ని టీడీపీ ని దుయ్య పట్టారు.. […]
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైస్ జగన్ అమరావతి ని రాజధానిగా నిర్మించాలంటే చాలా ఖర్చు అవుతదని , ఇప్పటికి ఉన్న భవనాలను వాడుకొని వైజాగ్ నుండి పాలన కొనసాగించే ఆలోచనలో ఉన్నారని సమాచారం . వైజాగ్ ఇప్పటికే డెవలప్ అయినా సిటీ కాబట్టి పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు . అయితే అమరావతి లో రైతుల దగ్గర తీసుకున్న భూములు అన్నీ వ్యవసాయ భూములు అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ జోన్గాప్రకటించే ఆలోచనలో ఉన్నారు . కొందరు […]
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు అమరావతి లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే , ఈ రోజు చంద్రబాబు తో పాటు నారా భువనేశ్వరి పర్యటించారు . ఆ పర్యటనలో నారా భువనేశ్వరి రైతుల దీక్షకు మద్దతు గా తన రెండు గాజులను ఉద్యమానికి విరాళం ఇచ్చారు. అయితే ఈ విషయం పై డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పందించారు . రాజధాని రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న భూములని […]
వైస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మారుస్తున్నాము అని అసెంబ్లీ ప్రకటన చేసిన రోజు నుండి అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కష్టాలు అన్ని ఇన్ని కాదు, ఎన్నో ఆశలు పెట్టుకొని గత ప్రభుత్వంలో భూములు ఇచ్చామని పేర్కొన్నారు . ప్రభుత్వాన్ని నమ్మి మాత్రమే భూములు ఇచ్చారని, గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాటించిందని పేర్కొన్నారు. గతంలో సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారని గుర్తు […]
విశాఖపట్నం కొత్త రాజధాని అని ప్రచారం బాగానే సాగుతుంది.. కానీ ముఖ్య మంత్రి మాత్రం ఇంకా కాపిటల్ గా అనౌన్స్ చేయలేదు.. అయితే విశాఖ పంట మాత్రం పండింది. ఏకంగా ఏడు జీవో లు జారీచేసింది ప్రభుత్వం.. 394 .50 కోట్లు విలువైన అభివృధి పనులు చేయడానికి అనుమతులు జారీ చేసింది..వివరాల్లోకి వెళ్తే : బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ 22. 50 కోట్లు .. ఖైలాసగిరి ప్లానిటోరియం అభివృద్ధి కోసం 37 కోట్లు.. సిరిపురం జంక్షన్ లో […]
వైస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుండి రాజధాని పనులు నత్త నడక నడిచాయి , మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్ర ప్రదేశ్ కి మూడు రాజధానులని వైస్ జగన్ తెలియజేసారు , దీనితో అమరావతి ఏ రాజధాని ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళనకు దిగారు . ఇది కాక కొత్తగా రాయలసీమకి చెందిన సీనియర్ నేతలు వైస్ జగన్ కి ఏకంగా లేఖ ద్వారా వాళ్ళ డిమాండ్ తెలియజేసారు , గతంలో ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉండాలన్న […]
తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే… కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగ… ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాక,మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకులు వలన, రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ ఒరగలేదు. కమిటీ రిపోర్ట్ రాక మునుపే, జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించేకాడికి, అసలు కమిటీలు వెయ్యడం దేనికి? […]
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి బాగానే దెప్పి పొడుపులు .. నవ్వులు కామెంట్స్ ఎక్కువ అయ్యాయి.. అలానే ఈ సారి కూడా శీతాకాల సమావేశాలలో నడుస్తున్నాయి.. కానీ ఈ సారి చేసిన తప్పు ని జగన్ ఒప్పుకున్నారు.. జగన్ భార్య భారతి రెడ్డి చూసుకుంటారు సాక్షి ని.. ఎలక్షన్స్ టైం లో కీ రోల్ ప్లే చేసిన ఛానల్ వైస్సార్సీపీ గెలుపు కి.. సన్న బియ్యం విషయం నిన్న జగన్ […]
ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మొదలు అవ్వబోతుంది.. ప్రతిపక్ష పార్టీ వ్యూహాలు వేస్తుంటే అధికార పార్టీ దానికి ప్రతి వ్యూహాలు రచిస్తోంది.. ఈ శీతాకాల సమేవేశాలు 9 రోజులు పాటు జరగనున్నాయి.. సుమారు 20 అంశాల మీద చర్చకి ప్రతిపక్ష పార్టీ పట్టు బడుతుంది.. ఎలానో వైస్సార్సీపీ వాళ్ళ నోటి దూకుడు తెలిసిందే కదా.. ఇరవై అయినా ఎన్ని అయినా వాళ్ళు దీటుగానే సమాధానం చెప్తారు మరి.. వైస్సార్సీపీ కూడా కొన్ని బిల్లులు ప్రవేశ […]