సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ..సంయుక్త మీనన్ జంటగా . శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా ఏప్రిల్ 21, 2023న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్కు […]
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా రిపబ్లిక్. ఈ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో రమ్యక్రిష్ణ మరియు జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు హీరోయిన్ గా ఐశ్యర్య రాజేశ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ మరియు పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక […]
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరో చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాయితేజ్ సంపాదించుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ప్లే అందిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సాయితేజ్ 15 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలలో దేవుడి […]
టాలీవుడ్ యంగ్ సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకై తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని దర్శక నిర్మాతలు కూడా చూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. లాక్ డౌన్ తర్వాత ఇప్పటివరకు పెద్ద సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత తెలుగు సినిమాలు ఏవి రాలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత టాలీవుడ్ లో విడుదలవుతున్న తొలి […]
కరోనా కారణంగ, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో సినిమా హల్స్, మల్టీఫ్లేక్స్ లు మూతపడ్డాయి. ఈ మధ్య కాలంలో కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో థియేటర్స్ ముస్తాబు అవ్వుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, ఏషియన్ సునీల సంయుక్తంగా నిర్మించిన థియేటర్ ఏఎంబి మల్టీఫ్లేక్స్. డిసెంబర్ 4 నుండి తలుపులు తెరుచుకొనున్నది. వచ్చే నెలలో టాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ […]
సాయి ధరమ్ తేజ్ మన ముందుకు ప్రతి రోజు పండగే సినిమా తో వస్తున్నారు. . దీనికి G A వాళ్లు U V క్రియేషన్స్ తో కలిసి GA 2 గీత ఆర్ట్స్ వాళ్లదే.. వీళ్ళే అల వైకుంఠపురం లో నిర్మిస్తుంది కూడా.. అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాకి టీం ప్రొమోషన్స్ లో చాల జాగ్రత్తలు తీసుకుంటుంది.. సాయి ధరమ్ తేజ్ దీనితో బాధ పడ్డారు అంట..నా సినిమాని మాత్రం పట్టించుకోవడం లేదు , […]