యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాహుబలి తరవాత వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయ్యాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా ఒకటి కాగా…మరొకటి కేజీఎఫ్ […]
రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలకన్న ఆయనపైనే ఉండే కేస్ లే ఎక్కువని చెప్పాలి ఆర్జివీ ఏది చేసిన సంచలనమే. సోషల్ మీడియా వేదిక గా ఏది మాట్లాడినా, ఏది రాసి పోస్ట్ చేసిన సంచలనమే. సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ గా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం తీసి సంచలనం సృస్టించాడు. 2014 ఎలక్షన్స్ కు ముందు “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా తీసి చంద్రబాబు అసెంబ్లి ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి ఓక్కింత కారకుడు అయ్యాడు. ఏదో […]
కరోనా కారణంగ మూవీ థియేటర్స్ కొన్ని నెలలుగా మూత పడటంతో, సినీ కార్మికులు, థియేటర్ కార్మికులు ఉపాధి కొల్పోయారు. వారికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలుగు చిత్రసీమకు కేసిఆర్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. తాజాగా సిఎం ప్రెస్ మీట్ లో 10 కోట్లు పెట్టి నిర్మించే చిన్న సినిమాలు జిఎస్టి చెల్లించనవసరం లేదని, ఇక సినిమా టికెట్ రేట్స్ కూడా థియేటర్ యజమానులకు వదిలేశాడు, అదే విదంగా థియేటర్ బఖాయి కరెంట్ […]
తెలంగాణ ప్రభుత్వం సోమవారం రోజు షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చింది.. కొన్ని నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసుకోవడం పర్మిషన్ రావడం తో టాలీవుడ్ లో కొంత మంది ఆనందంగా ఉన్న కొంత భాగం మాత్రం ఆందోళనలోనే ఉన్నారు.. కొద్దీ మందితో షూటింగ్ చేయడం అసాధ్యం అని.. అలానే సోషల్ డిస్టెన్సిన్గ్ కూడా సెట్స్ లో కష్టం అని బాధ వ్యక్తం చేస్తున్నారు.. ఇది ఇలా ఉంటే సినిమా హాల్స్ మాత్రం ఇప్పటిలో తెరిచే ఉద్దేశం లేదని చెప్పేసింది ప్రభుత్వం..
తెలంగాణా రాష్ట్రములో కరోనా వైరస్ రెండో స్టేజి లోకి ఎంటర్ అయ్యింది , కెసిఆర్ లాక్ డౌన్ అమలు చేసిన కేసులు పెరుగుతూనే ఉన్నాయి . నిన్నటి ప్రెస్ మీట్ లో కెసిఆర్ మాటలకు అందరూ సలాం కొట్టారు కానీ కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు . ఈ వైరస్ బారి పది కోలుకుని డిశ్చార్జి అయిన వాళ్ళు 13 మంది అయితే ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఇప్పటి వరకు ఆరుగురి మృతి చెందారు.. ఇది ఇలా ఉండగా కొత్తగా కెసిఆర్ కు నిజాముద్దీన్ టెన్షన్ వచ్చి […]
బీజేపీ అంచెలు అంచెలు గా అన్ని రాష్ట్రాలలో తన శక్తీ ని చాటుతూ వస్తుంది.. మాట విషవేష పార్టీ కాకా పోయిన కానీ.. ఒక మతానికి ఎక్కువ సపోర్ట్ గా ఉంటుంది అని అయితే పేరు తెచ్చుకుంది.. తెలుగు రాష్ట్రాలలో పట్టు కోసం అన్ని రకాల జాగ్రత్తలు ప్రాబ్లెమ్ ఏం ఉన్న కానీ వాటిని చక్కపెట్టడం బీజేపీ కి అనుగునంగా వాటిని మార్చుకోవడం చేసే పని లో కొంచెం బిజీ గానే ఉంది.. ఆంధ్ర ప్రదేశ్ లో […]
కాంగ్రెస్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య కు తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది . జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో పొన్నాల లక్ష్మయ్య కార్ ను ఓంకార్ అనే సినిమా యూనిట్ వాహనం ఢీకొటింది . ఏ ప్రమాదం లో పొన్నాల సురక్షితం గా బయటపడ్డారు , కార్ ముందు భాగం డామేజ్ అయింది . కారులో పొన్నాల తోపాటు అయన మనవడు కూడా ఉన్నాడు