సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్కు వచ్చారు. త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ వారాహి పేరుతో ప్రత్యేకమైన బస్సు ను రూపొందించారు. దీనికి సంబదించిన రిజిస్ట్రేషన్, తదితర పనుల కోసం ఖైరతాబాద్లోని ఆర్టీవో కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. వారాహి వాహనంతోపాటు మరో 6 వాహనాలు కూడా సిద్దమయ్యాయి. ఆ […]