కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి పేరును పెడుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. విమానాశ్రయానికి ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి పేరు పెట్టడం పై ఆనందం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. కర్నూలు విమానాశ్రయానికి దేశంలోనే మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. విమానాశ్రయానికి పేరు పెట్టడానికి […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ని కలిసేందుకు ఇండస్ట్రీ లో ప్రముఖులు కొంత మంది అమరావతి వెళ్లనున్నారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వైస్ జగన్ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రంగ అభివృద్ధి గురించి అలానే షూటింగ్స్ జరుపుకోవడం గురించి మాట్లాడ బోతున్నారు.. వీళ్ళలో చిరంజీవి, నాగార్జున, కొరటాల శివ, జీవిత రాజశేఖర్, రాజమౌళి తో పాటు నిర్మాత సి కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు..
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తనదైన శైలిలో ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ , జడ్పీటీసీ ఎన్నికల గురించి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించమని ప్రకటించారు. దేనివల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని అన్నారు. టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని , జగన్ చాలా తెలివైనవాడని , టీడీపీ పార్టీవాళ్ళం అతి కష్టమ్మీద నామినేషన్లు వేశాం. నామినేషన్లు ఇలా వేస్తే పోలింగ్ సవ్యంగా జరిగే అవకాశాలు తక్కువ. […]
ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదన్న సీఎస్ ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని లేఖలో కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని నియంత్రణ చర్యలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటోందని సీఎస్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్ట వచ్చని సూచన చేశారు. పోలింగ్ రోజున జనం గుమికూడకుండా […]
ఏపీ సీఎం వైఎస్ జగన్కు వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. అధికార పార్టీ, సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు… వైఎస్ జగన్ వడ్డీతో సహా చెల్లించేరోజు వస్తుందన్న ఆయన.. జగన్కు ప్రజల గోడు పట్టడంలేదని విమర్శలు గుప్పించారు. అమరావతిపై క్షక్షసాధిస్తున్నారని.. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ నాటకాలు ఆడుతున్నారని.. కావాలనే అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోస్టన్ కమిటీ భోగస్ […]
కచ్చులూరు బోట్ ప్రమాదం విషయంలో ఒత్తిడి తెచ్చినందుకే జగన్ ప్రభుత్వం తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ ఎం.పి. హర్షకుమార్. అమరావతి నుంచి రాజధాని మార్చాలంటే సీఎం జగన్ ముందుగా ఎన్నికలకు వెళ్లాలనీ డిమాండ్ చేశారు. కచ్చులూరు బోట్ ప్రమాదంలో నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేశారు హర్షకుమార్. ఇక అయన సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పరిటాల రవి హత్యపై ఆయన సంచలన […]
అమరావతి రాజధాని ప్రజలకు ఇది కష్టాల సంక్రాంతి అని టీడీపీ అధినేత. చంద్రబాబు అన్నారు . ఇది అమరావతి రాజధాని 29 గ్రామాల సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ లోకి ఐదు కోట్ల ప్రజల సమస్య. రికార్డ్ స్థాయి లో రైతులు భూమిని ఇచ్చారు.. కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా రాజధాని తరలింపు కారణంగా మనోవేదనతో చనిపోతున్నారు. ఇంకా వైస్ జగన్ మూర్ఖుడని ,అందరూ బాధపడితే.. తాను ఆనందించడం జగన్ స్వభావం, జగనుది పైశాచిక ఆనందం అని అన్నారు, […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రైతులు ఆందోళనలను 21వ రోజు కు చేరాయి. అమరావతి రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు వేర్వేరు రూపాల్లో ఉధృతమౌతున్నాయి. రాజధాని కోసం భూములను ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు బంద్ ను పాటించారు. అయితే 29 గ్రామాలలో ఒక గ్రామం అయిన మందడం పోలీసుల ఆంక్షలతో నిర్మానుష్యంగా మారింది. ముఖ్యమంత్రి వైస్ జగన్ సచివాలయానికి గ్రామంలో ఆంక్షలతో పాటు ప్రతి ఇంటి ముందు […]
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైస్ జగన్ అమరావతి ని రాజధానిగా నిర్మించాలంటే చాలా ఖర్చు అవుతదని , ఇప్పటికి ఉన్న భవనాలను వాడుకొని వైజాగ్ నుండి పాలన కొనసాగించే ఆలోచనలో ఉన్నారని సమాచారం . వైజాగ్ ఇప్పటికే డెవలప్ అయినా సిటీ కాబట్టి పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు . అయితే అమరావతి లో రైతుల దగ్గర తీసుకున్న భూములు అన్నీ వ్యవసాయ భూములు అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ జోన్గాప్రకటించే ఆలోచనలో ఉన్నారు . కొందరు […]
విశాఖపట్నం కొత్త రాజధాని అని ప్రచారం బాగానే సాగుతుంది.. కానీ ముఖ్య మంత్రి మాత్రం ఇంకా కాపిటల్ గా అనౌన్స్ చేయలేదు.. అయితే విశాఖ పంట మాత్రం పండింది. ఏకంగా ఏడు జీవో లు జారీచేసింది ప్రభుత్వం.. 394 .50 కోట్లు విలువైన అభివృధి పనులు చేయడానికి అనుమతులు జారీ చేసింది..వివరాల్లోకి వెళ్తే : బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ 22. 50 కోట్లు .. ఖైలాసగిరి ప్లానిటోరియం అభివృద్ధి కోసం 37 కోట్లు.. సిరిపురం జంక్షన్ లో […]
హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశ ఘటనతో తెలుగు రాష్టాలు ఒక్కసారి గా ఉలిక్కి పడ్డాయి , ఆ మేరకు వైస్ జగన్ దిశ చట్టాన్ని రుపోయిందించారు. దిశ యాక్ట్ పై జగన్ సమీక్షకి హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ , అధికారులు హాజరైనారు. సీఎం నిశిత సమీక్ష దిశచట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై న్యాయపరంగా, పోలీసు పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై అధికారులతో […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ అసెంబ్లీ లో మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకటించి , కమిటీ వేశారు . అయితే జీఎన్రావు కమిటీ నివేదికపై రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోపే అమరావతి వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల అమరావతి రాజధాని పై ఒక నిర్ణయం తీసుకోవాలని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశం అవ్వబోతున్నారు . ఇప్పటికే వైస్ జగన్ వాఖ్యలతో అమరావతి […]
వైస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుండి రాజధాని పనులు నత్త నడక నడిచాయి , మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్ర ప్రదేశ్ కి మూడు రాజధానులని వైస్ జగన్ తెలియజేసారు , దీనితో అమరావతి ఏ రాజధాని ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళనకు దిగారు . ఇది కాక కొత్తగా రాయలసీమకి చెందిన సీనియర్ నేతలు వైస్ జగన్ కి ఏకంగా లేఖ ద్వారా వాళ్ళ డిమాండ్ తెలియజేసారు , గతంలో ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉండాలన్న […]
జగన్ మోహన్ రెడ్డి ఏమి అనుకుంటే అది చేస్తారు అనడం లో సందేహం లేదు.. అయితే అయన ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కార్పొరేషన్ల ఏర్పాటు నేడు అలానే తెలుగు మీడియం బిల్ శాసనసభ మండలి లో తిరస్కారానికి గురి అయ్యాయి.. ఎంతో ప్రతిషాత్మకంగా తీసుకున్న బిల్లులను ఎలా శాసనసభ మండలి లోకి వెళ్లి వెనకకి తిరిగి వచ్చేయడం జగన్ కి నచ్చడం లేదు.. అక్కడ ఉన్నదీ ఎక్కువ టీడీపీ వాళ్లే ..కాబట్టే ఆ బిల్లులు అక్కడ పాస్ […]