ఏపీ, తెలంగాణకు చెందిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ కంపెనీలతో పాటు దేశంలోని ఆరు సిటీల్లో చేసిన సోదాలకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది ఆదాయపన్నుశాఖ… ఈ సోదాల్లో రూ.2 వేల కోట్ల నిధుల మళ్లింపు జరిగినట్టు బయటపడిందని.. తమ సోదాల్లో రూ.85 లక్షల క్యాష్, రూ.71 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. అదే విధంగా 25కు పైగా బ్యాంకు లాకర్ల లావాదేవీలకు స్తంభింపజేసినట్టు తెలిపింది. అయితే, ఐటీ అధికారుల సోదాల్లో భాగంగా టీడీపీ […]
కేంద్రం నిన్నటి రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, మత్స్య పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా ఉన్నది. అయితే, రాష్ట్రాలకు పెద్దగా ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించలేదు. ప్రత్యేక ప్రాజెక్టులను కేటాయించలేదు. ఈ బడ్జెట్ పై వైకాపా ప్రభుత్వం ఫైర్ అయ్యిన సంగతి తెల్సిందే. అటు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కానీ, వైకాపా పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం […]
విశాఖపట్నం కొత్త రాజధాని అని ప్రచారం బాగానే సాగుతుంది.. కానీ ముఖ్య మంత్రి మాత్రం ఇంకా కాపిటల్ గా అనౌన్స్ చేయలేదు.. అయితే విశాఖ పంట మాత్రం పండింది. ఏకంగా ఏడు జీవో లు జారీచేసింది ప్రభుత్వం.. 394 .50 కోట్లు విలువైన అభివృధి పనులు చేయడానికి అనుమతులు జారీ చేసింది..వివరాల్లోకి వెళ్తే : బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ 22. 50 కోట్లు .. ఖైలాసగిరి ప్లానిటోరియం అభివృద్ధి కోసం 37 కోట్లు.. సిరిపురం జంక్షన్ లో […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ అసెంబ్లీ లో మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకటించి , కమిటీ వేశారు . అయితే జీఎన్రావు కమిటీ నివేదికపై రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోపే అమరావతి వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల అమరావతి రాజధాని పై ఒక నిర్ణయం తీసుకోవాలని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశం అవ్వబోతున్నారు . ఇప్పటికే వైస్ జగన్ వాఖ్యలతో అమరావతి […]
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తెలంగాణ లో జరిగినట్టే ప్రతిపక్షం లేకుండా పోతుంది ఏమో అని కంగారు ప్రజలలో ఇప్పటికే మొదలయ్యింది… ఒక్కోరు గా టీడీపీ నుంచి వైస్సార్సీపీ లోకి చేరిపోతున్నారు.. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక కర్నూల్ లో జరిగిన ఒక సమావేశం లో మాట్లాడుతు తొందరలో ఇంకో టీడీపీ నాయకుడు పార్టీ ని వదిలి వైస్సార్సీపీ లో చేరుతున్నారు అని చెప్పారు.. ఇప్పటికే వల్లభనేని వంశీ , అవినాష్ చేరడం వాళ్ళ […]
మంత్రి కొడాలి నాని వైస్సార్సీపీ పార్టీ కి తన వంతు బాధ్యతగా పార్టీ కి చేయవలసినది చేస్తున్నారు.. విజయవాడ కి చెందిన బడా టీడీపీ నాయకులని వైస్సార్సీపీ లో చేర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవును అనే అనాలి . దేవినేని అవినాష్ మరియు వల్లభనేని వంశీ ను అంటి పెట్టుకొని మరి వైస్ జగన్ ని కలిపించారు.. దేవినేని అవినాష్ కు తూర్పు విజయవాడ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్ ఆయనను జాగ్రత్తగా […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలను గెలిచారు . అయితే పార్లమెంట్ సమావేశాలుమొదలు అయినవి , వైస్ జగన్ పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్లో విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఎంపీలు హాజరు కాకుండా ఉండటం ఇప్పడు హాట్టాపిక్ మారింది. ఇది కాకా పార్లమెంటులో రఘురామకృష్ణం మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వైస్ జగన్ తీవ్ర అసంత్రప్తి గా ఉన్నారట ఇంకా […]
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేనంత కులం గురించి , మతం గురించి, పార్టీ లో డబ్బులు పంచడం తప్ప ఇంకో సమస్య కనిపించడం లేదు. ప్రతిపక్షాలకి. ఇంకా ప్రతి చిన్న నాయకుడు మైక్ ముందు కూర్చొని మతం అంటూ పందికొక్కాలు అంటూ మాట్లాడుతున్నారు.. “నేను కళ్ళు పట్టుకున్న తప్పు ఏంటి ” “వ్యక్తి గత వ్యసనానికి ఇచ్చారా డబ్బులు” : అంటే పార్టీలు డబ్బులు ఇస్తాయి నాయకులకి ఖర్చుపెట్టుకోడానికి అని చెప్తున్నారు ? “విటలాచార్య సినిమాలు తీసాన ? “: […]
వల్లభనేని వంశీ ఈ మధ్యనే టీడీపీ కి రాజీనామా చేశారు .. చంద్రబాబు నాయకత్వ్యం కింద విజయవాడ కి చాలానే డెవలప్ చేసారు.. టీడీపీ కి వచ్చిన కొన్ని సీట్లలో ఇయనది కూడా ఒక సీట్.. గన్నవరం నుంచి చాల మెజారిటీ తో గెలిచారు.. ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం తో వైస్సార్సీపీ ని పక్కన పెట్టి వంశీ నే గెలిపించారు.. అలాంటి ఆయన టీడీపీ కి రాజీనామా చేయడమే చాల పెద్ద షాక్ ఇంకా […]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైస్సార్సీపీ లో చేరతారని ప్రకటించారు , తెలుగు దేశం పై విమర్శలు చేశారు , ఒక ప్రముఖ లైవ్ డిబేట్ కి వచ్చిన వంశీ తో టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అయ్యాడు , ఆ లైవ్ లో వంశి రాజేంద్ర ప్రసాద్ మధ్య బూతుల పురాణం నడిచింది . డెల్టా కి రావలిసిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా తరలించాలి అని అంటే దేవినేని ఉమా […]
టీడీపీ కి చెందిన దేవినేని అవినాష్ .. రేపు సాయంత్రం 4 గంటలకి YSRCP లో చేరడానికి ముహూర్తం ఖరారు అయ్యింది.. దేవినేని నెహ్రు అనుచరులతో ఈ రోజు ఆయన స్వగృహం లో చేర్చించి నిర్ణయం తీసుకున్నారు.. దేవినేని అవినాష్ తెలుగు యువత రాష్త్ర అధ్యక్ష పదవి లో ఉన్నారు.. తెలుగు దేశం పార్టీ లో ఆయనని సరిగ్గా గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ కార్యక్రమాలకి ఆయన దూరం గా ఉన్నారు ఇప్పటికే.. అనేక మార్లు పార్టీ […]
కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ఈ రోజు సీఎం జగన్ ను కలిసి ఆంధ్ర ప్రదేశ్ డెవలప్ అవడానికి వరాల జల్లు కురిపించారు.. ఈ రోజు కోర్ట్ కి వెళ్లకుండా జగన్ అమరావతి లో కేంద్ర మంత్రి తో విందుకి హాజరు అయ్యారు… ఏపీలో రాగల ఐదేళ్లలో పెట్రోలియం రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని జగన్ కి ఆ యన మాట ఇచ్చారు.. పునర్వివిభజన చట్టం ప్రకారం కడప జిల్లా లో ఏర్పాటు చేయవలసిన స్టీల్ […]
కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అలాగే , తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు లేఖ లో పేర్కొన్నారు, అలాగే లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి నేత్త్రుతం లో పని చేయడానికి అవకాశం ఇచ్చినదుకు ఆయనకి ధన్యవాదాలు తెలిపారు. రాజీనామా చేయడానికి గల కారణాలు వల్లభనేని వంశీ వివరించారు , నా అనుచరులు, మద్దతుదారులపై కొందరు స్థానిక వైస్సార్సీపీ నాయకులు […]