జగన్ ను కలవబోతున్న టాలీవుడ్ పెద్ధ తలకాయలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ని కలిసేందుకు ఇండస్ట్రీ లో ప్రముఖులు కొంత మంది అమరావతి వెళ్లనున్నారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వైస్ జగన్ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రంగ అభివృద్ధి గురించి అలానే షూటింగ్స్ జరుపుకోవడం గురించి మాట్లాడ బోతున్నారు..
వీళ్ళలో చిరంజీవి, నాగార్జున, కొరటాల శివ, జీవిత రాజశేఖర్, రాజమౌళి తో పాటు నిర్మాత సి కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు..
Related News
జగన్ నిర్ణయాలు ఏపీకి చిత్రసీమను దూరం చేస్తున్నాయా..?
3 months ago
గుర్తుకురాని హీరోయిన్స్..
3 months ago
మైత్రి మూవీ మేకర్స్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు
4 months ago
రియల్ హీరోకు కరోనా పాజిటివ్…అయినా మీకోసం నేనున్నానంటూ పోస్ట్..!
2 years ago
జగన్ నిర్నయం పై ఎంతో సంతోషంగా ఉంది : చిరంజీవి
2 years ago