అమరావతి లో వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల భేటీ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ అసెంబ్లీ లో మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకటించి , కమిటీ వేశారు . అయితే జీఎన్రావు కమిటీ నివేదికపై రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోపే అమరావతి వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల అమరావతి రాజధాని పై ఒక నిర్ణయం తీసుకోవాలని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశం అవ్వబోతున్నారు .
ఇప్పటికే వైస్ జగన్ వాఖ్యలతో అమరావతి లోని 29 గ్రామాల రైతులు ఆందోళనలు , ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదని ఆ ప్రాంత రైతులు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు .
Web Stories
Related News
జగన్ నిర్నయం పై ఎంతో సంతోషంగా ఉంది : చిరంజీవి
2 years ago
జగన్ ను కలవబోతున్న టాలీవుడ్ పెద్ధ తలకాయలు
3 years ago
జగన్ కి సామాజిక వర్గం లేదా.. ?
3 years ago
ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు, గవర్నర్ కు ఎలక్షన్ కమిషనర్ రిపోర్ట్
3 years ago